వరదముంపు ప్రాంతాలలో పర్యటించిన శ్రీజయలక్ష్మి
వరదబాధితుల సహాయార్ధం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం, ఎదుర్లంక గ్రామం గోదావరి వరద ముంపు ప్రాంతాలలో ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి ముత్యాల శ్రీజయలక్ష్మి పర్యటించి వరద బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-18-at-9.53.48-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-18-at-9.53.48-PM-1-1024x768.jpeg)