పరుచూరి భాస్కర్ రావు ను సత్కరించిన శ్రీ నల్లమారమ్మ ఉత్సవ కమిటీ
అనకాపల్లి మండలంలోని రామాపురం, బి.ఆర్.టి కాలనీలోని శ్రీ నల్లమారమ్మ జాతర సందర్బంగా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం సాయంత్రం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్ రావు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ కమిటీ పరుచూరి భాస్కర్ రావు కు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి, సాలువాతో సత్కరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-21-at-7.56.01-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-21-at-7.56.00-PM-1-1024x577.jpeg)