శ్రీ పోలేరమ్మ మారమ్మ పోతురాజు ల జాతర మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఓగడి గ్రామంలో వేంచేసిన శ్రీ పోలేరమ్మ మారమ్మ పోతురాజు ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఓగిడి గ్రామ ప్రజలందరూ తమ తమ బంధువుల తో సందడిగా ఈ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా జనసేన నాయకులు కానూరి మాధవరాయుడు గారి ఇంటి వద్ద ఇచ్చిన ఆతిధ్యంలో అనుకుల రమేష్, రుద్ర సతీష్, తళాల సాయి, సుందర వెంకటరావు, శివ రామకృష్ణ, ఆవల సాయి తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *