దొర మామిడి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం: అడ్డతీగల మండలం, దొర మామిడి గ్రామం రాబోయే ఎన్నికలకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీ అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చేదల అంజి, కట్ట ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.