వరద బాధితులకు తాడేపల్లిగూడెం జనసేన సహాయం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతో వరద బాధితుల సహయార్థం జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు శ్రీ అడబాల నారాయణమూర్తి 5000 రూపాయలు మరియు NRI తాడేపల్లిగూడెం జనసేన నాయకులు శ్రీ వట్టి సత్య 10,000 రూపాయలు తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ కు అందచేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-01-at-5.12.22-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-01-at-5.12.22-PM-1.jpeg)