జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గాదె
గుంటూరు: భారత 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.52.19-PM-1024x576.jpeg)