జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గాదె

గుంటూరు: భారత 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.