రాక్షస పాలనికి అంతం.. ప్రజాపాలనకి ఆరంభం బ్యానర్ల ఏర్పాటు

విజయవాడ వెస్ట్: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు రాక్షస పాలనికి అంతం ప్రజాపాలనకి ఆరంభం బ్యానర్లను 40 డివిజన్ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త న్యాయవాది మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రెటరీ ఎం. హనుమాన్ ఏర్పాటుచేయించారు.