షేక్ యూనిస్ ని పరామర్శించిన పోతిన మహేష్
విజయవాడ: 38వ డివిజన్ కు చెందిన షేక్ యూనిస్ కి ఆరోగ్యం బాగోలేదని స్థానిక జనసేన పార్టీ నాయకులు తమ్మిన లీలా కరుణాకర్, ధారా రాంబాబు, గన్ను శంకర్ ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ షేక్ యూనిస్ ఇంటికి వెళ్లి పరామర్శించి మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సురేష్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-12.47.44-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-12.47.44-PM-1-1024x462.jpeg)