వరద బాదితులకు బిర్యాని పంపిణీ చేసిన పితాని

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ, ముమ్మిడివరం నియోజకవర్గ కాట్రేనికోన మండలం పల్లిపాలెం అలాగే ఏటుగట్టు వెంబడి పల్లంకూరు రేవు వరకు వరద బాధిత కుటుంబాలకు శనివరం జనసేన పార్టీ తరపున జనసైనికులు మరియు పితాని బాలకృష్ణ కలసి వరద బాధితుల కుటుంబాలకు చికెన్ దమ్ము బిర్యాని 1340 మందికి ప్యాకెట్లు ఇంటింటికి వెళ్లి అందజేశారు. వీరి వెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, నూకల దుర్గ బాబు, జక్కం శెట్టి బాలకృష్ణ, గోదాసి పుండరీష్, సానబోయిన మల్లికార్జునరావు, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, దూడల స్వామి, పిల్లి గోపి, సంసాని పాండురంగ రావు, బీమాల సూర్య నాయుడు, ఆకాశం సంటి, నూకల నాగరాజు, అమర సాయి, సానబోయిన వీరభద్రరావు, వంగా సీతారాం, పిల్ల చిన్న మరియు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.