రెండవ రోజు మలివిడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం చెవిటి కళ్లు గ్రామంలో మలివిడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండోరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాయిని సతీష్, చెవిటికళ్లు గ్రామ నాయకులు సింగంశెట్టి వీరాంజనేయులు, మా దాస్ రవిచంద్ర, కొఠారి దేవేంద్ర, నర్సింహారావు, సాయి హేమంత్, మీరా ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.