Chandragiri: జనసేనలో చేరిన తిరుచానూరు యువత
చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై తిరుచానూరుకు చెందిన 50 మంది యువకులు శ్రీ దేవర మనోహర నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు డా.శ్రీ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-12-at-1.15.21-PM-1024x484.jpeg)