గరుడ వారధిని వెంటనే పూర్తిచేయాలని తిరుపతి జనసేన డిమాండ్

తిరుపతి, గరుడ వారధి పనులు నత్తనడకన సాగుతున్న తరుణంలో స్థానిక ప్రజలకు శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో జనసేన పార్టీ తరపున ఫ్లైఓవర్ ను వెంటనే పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి కిరణ్ రాయల్, పట్టణ అధక్ష్యులు రాజా రెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, హేమ కుమార్, రాజమోహన్, మున్నస్వామి సాయిదేవ్, రాజేష్, సుభాషిణి, కీర్తన, లక్ష్మి, ముఖ్య నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.