మేడ గురుదత్ ప్రసాద్ కు సన్మానం
కోరుకొండ మండలం, కాపవరం గ్రామానికి చెందిన శ్రీరంగం కళ్యాణ్ వారి చెల్లెలు శ్రీరంగం బిందు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీకి అందిస్తున్న సేవలకు మరియు గురుదత్ ప్రసాద్ గారి వ్యక్తిత్వం.. పార్టీపై ఉన్న ప్రేమ, నీతి, నిజాయితీని గుర్తించి సన్మానం చేయడం జరిగింది.