స్వామి వివేకానందకు ఘన నివాళులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం లింగంపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా మాధవరెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు మరియు వివిధ కో-ఆర్డినేటర్ లు, వీరమహిళలు పాల్గొన్నారు.