దర్శి జనసేన ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళి
దర్శి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ దర్శి నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో బడుగు బలహీనవర్గాల అశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సదర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-4.40.24-PM-2-1024x770.jpeg)