తిరుపతి జనసేన ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళులు
తిరుపతి: తిరుపతిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 133 వర్థంతి సందర్భంగా వర్థంతి వేడుకలు మంగళవారం జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు రాజా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు మారసాని, హిమవంతు రాయల్, రమేష్ నాయుడు, రవి, రాజేష్ ఆచారి, నాగరాజు రాయల్, మునస్వామి, జనసేన నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-9.29.02-PM-1024x683.jpeg)