యూఏఈ జనసేన – గల్ఫ్ సేన జనసేన ఆత్మీయ సమావేశం

యూఏఈ, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదెల నాగబాబు యూఏఈ పర్యటన నిమిత్తం మే నెల వస్తునందున నిర్వహించనున్న కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతం పర్యటనలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని అలైన్ లోని జనసైనికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిమూర్తులు, వీర ప్రసాద్, కృష్ణ మరియు అలైన్ జనసైనికులు రాజేష్, నాయుడు, కిషోర్, సత్య పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కొంతమంది ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది.