వరి దాన్యం కొనుగోలు విషయంలో శంకర్ గౌడ్ కి వినతిపత్రం అందించిన ఉదయ్ కుమార్ రెడ్డి
హుస్నాబాద్: వరి దాన్యం కొనుగోలు విషయంలో గత(2021) సంవత్సరంలో జరిగిన అవకతవకలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సమస్యను తెలియచెయ్యడానికి తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ కి వినతిపత్రం మరియు అందుకు సంబందించిన వివరములు అందచెయ్యడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-01-at-6.26.33-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-01-at-6.26.33-PM-1-461x1024.jpeg)