కాకినాడ రూరల్ జనసేన ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు
కాకినాడ రూరల్: అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి సందర్బంగా కాకినాడ రూరల్ 3వ డివిజన్ లో గల శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ సిటీ ఇంచార్జ్లు పంతం నానాజీ, ముత్తా శశిధర్ మరియు సిటీ అధ్యక్షులు అశోక్ నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, సిటీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-16-at-8.34.23-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-16-at-8.34.22-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-16-at-8.34.22-PM-1-1024x576.jpeg)