గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఉప్పల్, మీర్పేట్ జనసైనికులు

గాంధీ జయంతి సందర్భంగా ఉప్పల్, మీర్పేట్ 4th డివిజన్ లో జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మీర్పేట్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్.స్వామి నాయుడు, జనరల్ సెక్రటరీ శేషు, వైస్ ప్రెసిడెంట్ జెమినీ మరియు జనసేన క్రియాశీల సభ్యుడు, కే.నరేష్ నాయుడు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రఘురామయ్య, పద్మనాభం, పవన్ కుమార్, రామాంజనేయులు, ప్రభాకర్, రాఘవేంద్ర మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు. తదనంతరం జి.హెచ్.యమ్.సి ఆఫీసుదగ్గరగాంధీ విగ్రహానికి, డివిజన్-2 జనరల్ సెక్రటరీ యన్.కుమార్ నిర్వహిచిన కార్యక్రమానికి అందరు హాజరవటం జరిగింది.