వారాహి యాత్ర విజయవంతం కావాలి

  • ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నందు జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఎటువంటి ఈ దాస్టిక వైస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు దాటుకుంటూ విజయోత్సవం కావాలని మా అందరి కోరిక 2024లో సీఎంగా, మన అందరి చూడాలని.. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, శ్రీనివాసపురం గ్రామంలోని అయ్యవారిపాలెం వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నందు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మరియు గోత్ర నామాల మీద జనసైనికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గుంటూరు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ వేల్పుల చైతన్య, దాచేపల్లి మండలం అధ్యక్షులు మందపాటి దుర్గారావు, మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ ఆదినారాయణ, తక్కలపాడు గ్రామ సర్పంచ్ కీచ్చంశెట్టి లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి బత్తుల వెంకయ్య, గోపి, మొగలి కృష్ణ, జక్కా రవి, నవీన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.