పోలీసుల అదుపులో వీరఘట్టం జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ వీరఘట్టం నాయకుడు మత్స పుండరీకం, సొండి సుమన్ లను పోలీసులు ఆదివారం వేకువజామున 4గంటలకు అరస్ట్ చేయడం జరిగింది.