అగ్నిప్రమాద బాధితులకు వేమూరు జనసేన ఆర్ధిక సహాయం

వేమూరు: చుండూరు మండలంలోని మండూరు గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బుధవారం పిల్లి భూషణం వేమూరు జనసేన తరుపున 14000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడియ్య, చుండూరు మండలం అధ్యక్షులు అమ్మిశెట్టి శ్రీరామమూర్తి, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, సోమరౌతు బ్రహ్మం, కొమ్మూరు ఉళక్కిరావు, దేవిరెడ్డి రాజశేఖర్, రెడ్డి విఘ్నేశ్వరరావు, రెడ్డి గోపి కృష్ణ, బొందలపాటి మురళి, ఆలపాటి రాకేష్ పాల్గొన్నారు.