హింస.. సమస్యకు పరిష్కారం కాదు: రాహుల్

రైతులు ఎర్రకోటలోకి ప్రవేశించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు. హింస.. సమస్యకు పరిష్కారం కాదన్నారు. నిరసనల్లో ఎవరు బాధపడినా.. అది దేశంపై ప్రభావం చూపుతుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం మూడు సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.