3వ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో విజయనగరం జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

విజయనగరం: అధ్యక్షులు పవన్ కళ్యాన్ పిలువు మేరకు గాడనిద్రలో ఉన్న వైసీపీ ముఖ్యమంత్రి గారికి శుభోదయం పలుకుతూ #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆదివారం శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ.. ఇప్పటికైనా విజయనగరం రోడ్డులు దుస్థితి చూసి ప్రజలకి ఇబ్బంది లేకుండా బాగు చెయ్యాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున విజయనగరం నియోజిక కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియడం జరిగింది. ఈ సందర్బంగా రోడ్డు లో వెళుతున్న సామాన్య ప్రజలు స్వాతంత్రంగా పాల్గొని పార్టీని అధ్యక్షులు వారిని సపోర్ట్ చెయ్యడం జరిగింది.