యువశక్తి కార్యక్రమ విస్తృత ప్రచారంలో విజయనగరం జనసేన
విజయనగరం: జనవరి 12న రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమ విస్తృత ప్రచారంలో విజయనగరం జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు హుసేన్ ఖాన్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, విద్యార్థి యువతకు యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు భవాని, రమణ, అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-7.48.38-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-7.48.37-PM-1024x461.jpeg)