గొంది గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్
కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా శనివారం సఖినేటిపల్లి గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి కేశనపల్లికి చేందిన ప్రముఖ పెద్దలు అడబాల శ్రీఆంజనేయులు & సన్స్ ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా గొంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-8.08.46-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-8.09.02-PM-1024x768.jpeg)