నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. గోపాలపురం జనసేన

గోపాలపురం: ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకుని వారికి చేతనైన సహాయం చేయాలనే ఆశయంతో గోపాలపురం జనసేన నాయకులు సువర్ణ రాజు, మరికొందరు నాయకులు వారి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సంఘీభావం ప్రకటిస్తూ, అధికార వైసీపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేవిధంగా కృషి చెస్తుంటే ఆ ప్రక్కనే ఉన్న కొవ్వురు నియోజకవర్గంలో జనసేన నాయకులు, మండలాధ్యక్షులు, జనసేన ఎం.ఎల్.ఎ అభ్యర్థులం మేమే అని చెప్పుకుని తిరిగే పెద్ద పెద్ద నాయకులు రైతులు కష్టాలు గురించి అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నించి నష్టపోయిన రైతులకు అండగా మన నియోజకవర్గంలో పనిచేస్తే మన జనసేనను ప్రజలు ఆదరిస్తారు. నమ్ముతారు పవన్ కళ్యాణ్ ఒక్కరే అధికార వైసీపీని ప్రశ్నించడం కాదు మనమంతా తప్పులు చేసే అధికార వైసీపీని ప్రశ్నించాలి.