మనల్ని ఎవడ్రా ఆపేది..! జనసేన భరోసా జనవాణి

విశాఖపట్నం, వైసిపి ప్రభుత్వం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమాన్ని ఆపడానికి కొందరు జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చేసినప్పటికి కూడా, ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పోరాటంపై వెనకడుగు వేయకుండా, ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జనసేన ఐటి సభ్యులందరికి కూడా పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నమని, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.