చెంగల్ రాయుడుకి నివాళులర్పించిన యల్లటూరి శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: నందలూరు పాటురు ఎస్సీ కాలనీకి చెందిన జనసైనికుడు నగిరిపాటి విష్ణు తండ్రి నగిరిపాటి చెంగాల్ రాయుడు బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు వారి కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, చెంగల్ రాయుడు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యల్లటూరి శ్రీనివాస్ రాజు, మాజీ జడ్పీటిసీ శివరామ రాజు బాదిత కుటుంబానికి కొంత అర్థిక సహయం కూడా అందించారు. అలగే నందలూరు జనసేన పార్టీ తరుపున జనసైనికులు ఎర్ర శ్రీను, నారాయణ, సాయి పవన్, సాయి రాజు, గురివిగారి వాసు తదితరులు ఘననివాళులు అర్పించారు.