జనంకోసం జనసేన 330వ రోజు

  • వనరక్షణలో భాగంగా 600 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 330వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం 600 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 87095 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల సంయుక్త కార్యదర్శి గరగ చంద్ర శేఖర్, యడాల రాంబాబు, పల్లిబోయిన శివ, దోనాద్రి వెంకన్న, వల్లేపల్లి ప్రసాద్, వెలంపర్తి వెంకటరమణ, గంటా శ్రీను, నీలపాల్లు దుర్గాప్రసాద్, పల్లిబోయిన దుర్గాప్రసాద్, గారబోయిన బుల్లి వీర్రాజు, సారిబల్లి సతీష్, గండికోట దేవిశ్రీ ప్రసాద్, గుర్రం యేసు, యడాల శివ, సాత్నబోయిన మణికంఠ స్వామి, యడాల కృష్ణ స్వామి, గంటా అంజి, పాటంశెట్టి బాలు, గొల్లపల్లి అర్జున్ కుమార్, తంగళ్ళ నాగేశ్వరరావు, యడాల ప్రసాద్, విరమళ్ల హరిక్రిష్ణ, పాలపర్తి చిట్టబ్బాయి, జలతారీ చల్లారావు, సాత్నబోయిన పూనేస్వరరావు, సాత్నబోయిన దుర్గాప్రసాద్, కొండ నాగరాజు, యడాల చంద్ర శేఖర్, శీలం రాంబాబు, కొండ శివకృష్ణ, మొల్లిక జనార్ధన్, గుర్రం మోహన్ కృష్ణ, చెనిబోయిన ఏసురాజు, పాలపర్తి రాంబాబు, పాటంశెట్టి వెంకటలక్ష్మి, పాలపర్తి సింధు, పాలపర్తి దేవి, పాలపర్తి తేజస్విని, గుర్రం లావణ్య, రేలంగి హారిక, రంప యర్రంపాలెం గ్రామం నుండి గుల్లింకల నాని, ఊడి దుర్గాప్రసాద్, వీర్లంకపల్లి గ్రామం నుండి సుంకర తాతాజీ, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు గారికి, వల్లభశెట్టి నాని లకు గ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా పెంటపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన యడాల రాంబాబు కుటుంబ సభ్యులకు, గరగ చంద్ర శేఖర్ గారి కుటుంబ సభ్యులకు, కొండా శ్రీను ల కుటుంబ సభ్యులకు గ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.