ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలచిన జనసేన నాయకులు

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, పేడపల్లి గ్రామంలో సుమారుగా ఆరు నెలల పాటు అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ మనో దైర్యం చెప్పి, వారి యొక్క కుటుంబానికి నిత్యావసర సరకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు బాబురావు, మల్లేష్, రాంబాబు పాల్గొనటం జరిగింది.