జనం కోసం జనసేన 563వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 563వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 650 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 95260 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 564వ రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్, మల్లేపల్లి నుండి దార్లంక వీరబాబు, తెమ్మనబోయిన రాజు, రామకుర్తి వాసు, బత్తుల శ్రీను, రామకుర్తి రాంబాబు, రామకుర్తి వీరబాబు, వెలిది వెంకటరత్నం, కోన శివ, బత్తుల పెద్దకాపు, మణుగుల లక్ష్మణ్, పొంతపల్లి బాలాజీ, దుళ్ళ శివ, నందివంపు ఆదిత్య, చిక్కాల లక్ష్మణ్, బలిరెడ్డి చిన్న, గొర్రపల్లి లోవరాజు, గొర్రపల్లి అశోక్, మత్తుర్తి శ్రీను, గండేపల్లి నుండి ఆళ్ళ మణికంఠ, తాళ్లూరు నుండి కల్తూరి వెంకన్న బాబు, ఎస్. తిమ్మాపురం నుండి యెద్దు అర్జున్, తుమ్మల అర్జున్, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.