జనం కోసం జనసేన 571వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 571వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 4350 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 572వ రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు గోకవరం మండలం ఆర్.ఆర్ కాలనీ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు రామకుర్తి నరసింహ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండలం ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బోడా అశోక్, పలపాటి నాగేంద్ర, తాళ్లూరి వెంకటేష్, గండేపల్లి నుండి ఆళ్ళ మణికంఠ, దాసరి మణికంఠ, మల్లేపల్లి నుండి తణుకు నాగేశ్వరరావు, రామకుర్తి బుజ్జియ్య, నూకలబంటు రామకృష్ణ, శ్రావణం ఆదిత్య, అబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, కానూరీ చక్రి, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, చెక్కపల్లి సతీష్, గంటా దుర్గాప్రసాద్, యర్రంపాలెం నుండి బిక్కిన కృష్ణార్జున, ఇజ్జిన శశి, కండేల్లి లోవరాజు, కుమార్, యల్లమిల్లి నుండి సత్తి శ్రీను, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), బూరుగుపూడి నుండి పాటంశెట్టి చిన్న రామకృష్ణ, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.