జనసేన పార్టీలో చేరిన అమృత, లహరి
గుంటూరు: జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సమక్షంలో పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ లో సోమిశెట్టి అమృత, గుడివాడ లహరి నూతనంగా జాయిన్ అయ్యారు. వీరిని అధ్యక్షులు వారు పార్టీ కండువా వేసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-1.55.55-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-1.55.55-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-1.55.55-PM-2-1024x576.jpeg)