జనం కోసం జనసేన మహాయజ్ఞం 642వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 642వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, గంగంపాలెం గ్రామంలో జనం కోసం జనసేన మహాయజ్ఞం 643వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, తిరుమలాయపాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండలం కార్యదర్శి అరిశపు విజయ్ కాంత్, గంగంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు కసిరెడ్డి పెద్దకాపు(బన్నీ), గ్రామ కార్మిక కమిటీ అధ్యక్షులు ఉంగరాల దుర్గాప్రసాద్, గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు కొరుమిల్లి కాంతరాజు, గ్రామ ఎస్టీ సెల్ అధ్యక్షులు కనుసు నాగేశ్వరరావు, గ్రామ యువత అధ్యక్షులు గుర్రం రామకృష్ణ, గ్రామ ఉపాధ్యక్షులు తూపిన మంగన్నదొర, గ్రామ కార్యదర్శి బుదిరెడ్డి జయ, గ్రామ సంయుక్త కార్యదర్శి పుప్పాల దుర్గాప్రసాద్, పులపర్తి అశోక్, అరిసపు అఖిల్, సీతా దుర్గా సాయి, గంటా ప్రేమ్ చంద్, పీలా ఉమా మహేష్, వీర్లంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, నంగిరెడ్డి నరసింహారావు, కుప్పాల మంగన్న, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.