శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామంలో కీ.శే లంకలపల్లి శ్రీనివాస్ రావు కాలం చేశారు. సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-30-at-7.24.09-PM-1024x768.jpeg)