ఇంటింటికి జనసేన-టీడీపీ మేనిఫెస్టో

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సంగడి శ్రీను మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో ఉప్పలంక గ్రామంలో ఉమ్మడి మేనిఫెస్టో ఫై ఇంటింటికి వెళ్ళి చేయు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కుమారుడు యువ నాయకుడు పంతం సందీప్, బోగిరెడ్డి గంగాధర్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య మరియు తెలుగుదేశం నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి ఏసుదాసు, రాందేవు సీతయ్య దొర తదితరులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.