జనసేన బీజేపీ గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి: శిరీష పొన్నూరు
తెలంగాణ, జనసేన బలపరిచిన ఎల్బినగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి పూర్తిగా సహకారం అందించాలని ఎల్బినగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ శిరీష పొన్నూరు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-21.49.49-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-21.49.48-1024x682.jpeg)