ఓట్ల వెరిఫికేషన్ లో పాల్గొన్న జనసేన వీరమహిళ
బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మండలం, పారాది గ్రామ సచివాలయంలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య ఆధ్వర్యంలో జనసైనికులు ఓట్లు వెరిఫికేషన్ చేశారు. 84వ పోలింగ్ స్టేషన్, 85వ పోలింగ్ స్టేషన్, 86వ పోలింగ్ స్టేషన్ లలో మొత్తం 3070 ఓట్లలో 34 ఓట్లు తొలగించినట్టు, 67 కొత్త ఓట్లు రిజిస్టర్ అయ్యాయని పంచాయితీ సెక్రటరీ ఈశ్వరరావు తెలియచేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-6.31.12-PM-1024x461.jpeg)