యరపతినేని నామినేషన్ లో పాల్గొన్న పిడుగురాళ్ల జనసేన నాయకులు

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు, యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయం నుండి పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో జనసేన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీగా పాల్గొనడం జరిగింది.