Razole: మానసిక వికలాంగులకు అన్నదానం చేసిన జనసైనికులు
రాజోలు మండలం, పొదలాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు పంచదార చినబాబు వారి కుమారుడు సాయి పవన్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు మానసిక వికలాంగుల మనోజ్ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీధి సత్తిబాబు, బొంతు గాంధీ మరియు మేడిచర్ల రామకృష్ణ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-21-at-9.39.56-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-21-at-9.39.56-PM-1-576x1024.jpeg)