జొన్నలగడ్డ గ్రామ మహిళలని మహిళా సదస్సుకు అహ్వానించిన పార్వతి నాయుడు
గుంటూరు, జనసేన పార్టీ మహిళా వింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మహిళా సదస్సు ఈ నెల 20 వ తారీఖున అనగా శుక్రవారం జరుగుచున్నది. ఇందులో భాగంగా జొన్నలగడ్డ గ్రామ మహిళలని కలిసి మీటింగుకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరిన పార్వతి నాయుడు. ఈ కార్యక్రమంలో బి.మల్లిక, పి.వరలక్ష్మి మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-2.59.11-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-2.59.13-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-2.59.12-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-2.59.10-PM.jpeg)