జనసైనికుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం నియోజికవర్గం, పిఠాపురం మండలం, కుమారపురం గ్రామంలో.. పిఠాపురం నియోజికవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి జనసైనికులు కుసనం వారి వివాహం ఆహ్వానం మేరకు వివాహ మహోత్సవంలో పాల్గొని.. జనసైనికుడు కుసనం గణేష్ ని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, తాటికాయల ప్రసాద్, వాసంశెట్టి రాజు, జి. రాజా, సాధనాల రాజా, నాగిశెట్టి గంగారావు, వీరబాబు, కంద సోమరాజు, మేళం బాబి, కొనమంచిలి దుర్గాప్రసాద్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.