రీ సర్వేచేసి నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన వినతి

పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో నష్టపోయిన రైతులకు, సర్వేచేసి 8 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటివరకు వారికి నష్టపరిహారం గానీ, ఇల్లు నిర్మించడం కానీ భూమికి బదులు భూమి ఇప్పటివరకు ఎలాంటి నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. తక్షణమే రీ సర్వేచేసి నిర్వాసితులకు ఇవ్వాలని జనసేన పార్టీ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొవ్వూరు అధికారి వారికి అర్జీ ఇవ్వడం జరిగింది.