ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిళ్ళ పంపిణి
ఇచ్చాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదివారం తిప్పిన దుర్యధన రెడ్డి నాయత్వంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు చూసి శ్రీకాకుళం ఎచర్లకి చెందిన జనసేన నాయకులు మధు బాబురెండు సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చాపురం మండలం ఈనసుపేట గ్రామంలో ఈసురు విశ్వనాధం సన్ ఆఫ్ కురయ్య మరియు కేదరిపూరం గ్రామానికి చెందిన కాకినాటి నేలమ్మ కూతురు కాకినాటి జమున లకు జనసేన పార్టీ ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు రాష్ట్ర జయంట్ సెక్రటరి తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదుగా అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మరియు అధిక సంఖ్యలో నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-10-at-12.35.40-PM-1024x681.jpeg)