చీకటి జీవోను తక్షణమే ఉపసహరించుకోవాలి

ఆలూరు, అర్ధరాత్రి పూట తీసుకొచ్చిన జీవో పైన మేం నిరసన వ్యక్తం చేస్తున్నామని, సభలు సమావేశాలు నిర్వహించుకోవడం రాజకీయ పార్టీల హక్కు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన చీకటి జీవోను తక్షణమే ఉపసహరించుకోవాలని ఆలూరు నియోజకవర్గం జనసేన కార్యకర్తగా డిమాండ్ తెలియజేస్తున్నాము, లేనిపక్షంలో మా పార్టీ పెద్దలు కోర్టును ఆశ్రయిస్తారని తెలియజేస్తున్నామని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన కార్యకర్త హనుమంతు అన్నారు.