గూడూరు జనసైనికుల ఆధ్వర్యంలో 2000 మందికి భోజన పంపిణీ
జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలు, జనసేన అభిమానులకు పెడన నియోజకవర్గం, గూడూరు మండలం జనసైనికులు ఆధ్వర్యంలో 2000 మందికి భోజనం పంపిణీ చెయ్యడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-15-at-12.03.53-PM-1024x768.jpeg)