అడ్డాల సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో కీ.శే అడ్డాల సత్యనారాయణ మూర్తి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, వీరా వెంకట్, రామరాజులంక సర్పంచ్ కాకర శీను, పోలిశెట్టి గణేష్, అడబాల సిరి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-14-at-7.02.13-PM-1024x768.jpeg)