సలీం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి

రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామానికి చెందిన నిస్వార్థ జనసైనికుడు కందుల దుర్గేష్ ముఖ్య అనుచరుడు స్వర్గీయ సలీం సయ్యద్ భాయ్ రెండవ వర్ధంతి సందర్భంగా వారి సోదరుడు సలీం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అస్లాం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నారాయణ గౌడ్, రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు సలీం, పట్టాభి మరియు జనసేన నాయకులు రామకృష్ణ, అప్పన్న మరియు ముస్లిం జనసేన నాయకులు గ్రామ పెద్దలు సలీం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.